20, జులై 2016, బుధవారం

దుర్ముఖి నామ సంవత్సర ఉగాది సందర్భంగా ఉయ్యూరు సరసభారతి (శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్) వారు నిర్వహించిన "మా అన్నయ్య"కవి సమ్మేళనం లో ని కవితా సంకలనం లో నా కవిత..

దుర్ముఖి నామ సంవత్సర ఉగాది సందర్భంగా ఉయ్యూరు సరసభారతి (శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్) వారు నిర్వహించిన "మా అన్నయ్య" కవిసమ్మేళనం లో 35 కవితల సంకలనం ఆవిష్కరింపబడింది.అందులో నా కవిత..ఆవిష్కరణ సమయం లో నేను చెన్నై లో ఉండి రాలేకున్నా  2 పుస్తకాలు ఇంటికి పోస్ట్ లో పంపిన శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి