7, డిసెంబర్ 2015, సోమవారం

నిన్న(6/12/2015}మహానటి సావిత్రి కళాపీఠం ఆధ్వర్యం లో 80వ జయంతి సభ జరిగింది.నేను సావి త్రి జీవితవిశేషాలను,ఆవిడ తెలుగు,తమిళ,కన్నడ,హిందీ,దర్శకత్వ ప్రస్థానాలను,కుటుంబవివరాలను గూర్చి ప్రసంగించాను.భావతరంగిణి భవిష్య గారికి ధన్యవాదాలు.





1 కామెంట్‌:

  1. తెలుగు చిత్రసీమలొ, అరుదుగా మన సంస్క్రుతి, సాంప్రదాయలకు విలువ ఇచ్చిన వారిలొ సావిత్రి గారు ప్రధములు. అంత మహానుభావురాలు జీవితం మీద మీరు ప్రసంగించినందుకు మీకు నా అభినందనలు రాధికమ్మా!

    రిప్లయితొలగించండి