29, జూన్ 2020, సోమవారం

(23.6.2020)ఆవిష్కరింపబడిన అమరవీరులకు అశృనివాళి మినీకవితా సంకలనంలో నా కవిత. ఉట్నూర్ సాహితి వేదిక-సంచిక లో ప్రచురించిన కవిత

(23.6.2020)ఆవిష్కరింపబడిన అమరవీరులకు అశృనివాళి మినీకవితా సంకలనంలో నా కవిత. ఉట్నూర్ సాహితి వేదిక-సంచిక లో ప్రచురించిన కవిత
Image may contain: గుడిపూడి రాధికారాణి, text that says "PDF Edit ధీరుడా!వందనం!! దేశమంతా కోడిపిల్లలా నీ వెచ్చని రెక్కలకింద కలలురాని కలతలేని నిద్రని, నిశ్చింతగా ఆస్వాదిస్తుంటుంది. జనమంతా జండాని ఎగరేయడానికి నువ్వు చిరునవ్వుతో చావుని వరిస్తావు. సైనిక వీరా! నువ్వు చిందించిన ప్రతిరక్తపుబొట్టూ భార్య నుదుట ఎర్రని బొట్టె మెరవలేకపోయినా భరతమాత కిరీటంలో పగడమై మెరుస్తుంది. 3. 3.పేరు: గుడిపూడి రాధికారాణి చిరునామా: ఇం.నం.28/525, ఇం.నం.28 వెచ్చావారి వీధి,సర్కిల్ పేట, మచిలీపట్నం- 521001 కృష్ణా జిల్లా(ఆం.ప్ర) ఫోన్ నంబర్: 9494942583"

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి