12, మార్చి 2020, గురువారం

నేను సంపాదకురాలిగా ఉన్న " "ఆంధ్ర రచయిత్రులు" పుస్తకఆవిష్కరణ ప్రపంచ తెలుగు రచయిత్రుల మహాసభలు మొదటిరోజు :(6.1.2019)

ప్రపంచ తెలుగు రచయిత్రుల మహాసభలు మొదటిరోజు :నేను సంపాదకురాలిగా ఉన్న "ఆంధ్ర రచయిత్రులు" పుస్తక ఆవిష్కరణ సమయంలో శ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్,ఓల్గా గారు,నన్నపనేని రాజకుమారి గారు ,శ్రీ మండలి బుద్దప్రసాద్,డా.దీర్ఘాసి విజయభాస్కర్ తదితరులతో నేను..ఓల్గా గారి పక్కన..చాలా సంతోషంగా ఉంది.శ్రీ గుత్తికొండ సుబ్బారావు,డా.జి.వి.పూర్ణచంద్ లకు ధన్యవాదాలు.
Image may contain: 3 people, including Bhamidipati BalaTripura Sundari, people standing

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి