25, నవంబర్ 2015, బుధవారం

ఒక మాట...

గ్రంధాలయ వారోత్సవాలలో భాగంగా నవంబర్ 19న మహిళాదినోత్సవం జరిగింది.ఆ సభకు నేను అధ్యక్షత వహించాను.ఇందిరాగాంధీ జయంతి ని పురస్కరించుకుని కె.వై.ఎల్.ఎన్.కళాసాగర్ పక్షాన తెలుగు భాషా సాంస్కృతిక సమాఖ్య  నిర్వహణ లో జరిగిన సభ ఇది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి