12, ఫిబ్రవరి 2016, శుక్రవారం

10/2/2016 న భావతరంగిణి "భవిష్య" గారు పీపుల్స్ చాయిస్ అవార్డ్-2016 అందుకున్న సందర్భం...నేను అతిథులను పరిచయం చేశాను. ఎ.పి ఎడిటర్స్ అస్సోసియేషన్ అధ్యక్షులు వి.వి.ఆర్.కృష్ణం రాజు గారు , సహకమిషనర్ విజయ్ బాబు,దూరదర్శన్ సప్తగిరి చానల్ హనుమంతరావు గారు,గుత్తికొండ సుబ్బా రావు గారు,హై కోర్టు సీనియర్ న్యాయవాది ప్రసాద్ బాబు గారు,సైకం భాస్కర్ రావు గారు,డా.బి.ధన్వంతరి ఆచార్య లు గౌరవ అతిథులుగా ఉన్నారు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి