16, మార్చి 2020, సోమవారం

కాళోజీ రాష్ట్రస్థాయి సాహితీ పురస్కారం

(9.9.2019) తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలో కాళోజీ 105 వ జయంతి మరియు తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా కళాశ్రీ సాహితీ వేదిక ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ శ్రీ రాజేశం ,సంస్థ అధిపతి శ్రీ గుండేటి రాజు, కార్యక్రమ కమిటీ చైర్మన్ శ్రీ శైలజా రెడ్డి ల చేతుల మీదుగా " కాళోజీ రాష్ట్రస్థాయి సాహితీ పురస్కారం " అందుకున్నాను ..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి