26, ఆగస్టు 2015, బుధవారం

ప్రపంచ తెలుగు రచయితల మహా సభలు-2015 లో నేను..

ప్రపంచ తెలుగు రచయితల మహా సభలు-2015- విజయవాడ లో నేను పాల్గొనడం..పలువురు రచయితలను కలవడం..కొందరు నా పేరు ను గుర్తించడం..తనికెళ్ళ భరణి గారు ,గొల్లపూడి మారుతీ రావు గారు,సుద్దాల అశోక్ తేజ వంటి వారి తో మాట్లాడడం ఫొటోస్ దిగడం,సినీ గేయ రచయిత వనమాలి గారి తో 15 నిమిషాల సంభాషణ,వెంకయ్య నాయుడు గారు,బ్రహ్మానందం గార్ల శక్తివంతమైన ఉపన్యాసాలు,చక్కని జ్ఞాపకాలతో  ఒక 2 ఆహ్లాదమైన రోజులు..నా జీవితం లో ..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి