21, ఆగస్టు 2015, శుక్రవారం

బహుమతి వచ్చిందోచ్..

2012 లో చెన్నుపాటి లక్ష్మయ్య శతజయంతి ఉత్సవాల సందర్భంగా టీచర్స్ యూనియన్ యు.టి.ఎఫ్. రాష్ట్రస్థాయి లో వ్యాసరచన పోటీలు నిర్వహించింది.  అంశం:మారుతున్న సమాజం లో ఉపాధ్యాయుని పాత్ర. నేను పంపిన వ్యాసం ఎంపికయ్యి  నేను గుంటూరు లో బహుమతి తీసుకున్నాను.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి