2014 లో వడలి రాధాక్రిష్ణ గారి "వడలి రాధాక్రిష్ణ కథలు" పుస్తక ఆవిష్కరణ మచిలీపట్నం లో జరిగింది. ఆ పుస్తక ఆవిష్కరణ నేను చేశాను. "కథలు 2 రకాలు..కొన్ని కాడ్బరీడైరీమిల్క్ లా నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి.కొన్ని పిప్పరమెంటు బిళ్ళ లాంటి ఘాటు తో సమాజం పట్ల పాటకుల బాధ్యతని గుర్తు చేసే విధంగా సాగుతాయి.ఈ పుస్తకం లోని కథలు రెండో కోవకి చెందినవి..." అలా ప్రారంభమైన నా సమీక్ష అందరి ప్రశంసలు పొంది నాకో మంచి జ్ఞాపకం గా మిగిలింది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి