28, సెప్టెంబర్ 2015, సోమవారం

మరొక మరిచిపోలేని రోజు..

నిన్న (27/9/2015)కె.వై.ఎల్.ఎన్.జయంత్యుత్సవం లో జరిగిన మహా సహస్రావధాని బ్రహ్మశ్రీ డాక్టర్.గరికిపాటి నరసిం హా రావు గారి అష్టావధానం లో నేను పృచ్చక పరిచయం చేశాను.ఆ మహానుభావుడు నాకు శాలువా కప్పడం,గుత్తికొండ సుబ్బారావు గారు జ్ఞాపిక ను ఇవ్వడం..మరొక మరిచిపోలేని రోజు నా జీవితంలో..దండిభొట్ల దత్తాత్రేయ శర్మ గారికి అబినందనలు,ధన్యవాదాలు.









కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి